నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సిఐ

75பார்த்தது
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సిఐ
రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం సిఐ బండారి కుమార్ అన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో వెంకటాపురం మండలంలోని అన్ని విత్తనాలు, పురుగుల మందుల షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. రానున్న వ్యవసాయ సీజన్ లో రైతులకు కల్తీ, నకిలీ విత్తనాలను డీలర్లు విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி