నకిలీ విత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ నమోదు: ఏడిఏ

71பார்த்தது
నకిలీ విత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ నమోదు: ఏడిఏ
వ్యాపారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్టును నమోదు చేస్తామని ఏడిఏ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలకేంద్రంలో విత్తన దుకాణాల వ్యాపారులకు, వ్యవసాయ అధికారులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి షాప్ లో స్టాక్ బోర్డును, స్టాక్ రిజిస్టర్ ను పెట్టాలన్నారు. ప్రతి వ్యాపారి ఫార్మర్ లిస్టును రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ, రైతులు తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி