అక్రమంగా తరలిస్తున్న 26 పశువులు పట్టుకున్న పోలీసులు

81பார்த்தது
అక్రమంగా తరలిస్తున్న 26 పశువులు పట్టుకున్న పోలీసులు
అక్రమంగా తరలిస్తున్న 26 పశువులను ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం. శివాలయం సెంటర్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా డిసిఎం వాహనం లో అక్రమంగా పశువులు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. పశువులను హైదరాబాదులోని కబేలాలకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. పలువురుపై కేసు నమోదు చేసి, పశువులను గోశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

தொடர்புடைய செய்தி