పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ

76பார்த்தது
పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ
ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం వాజేడు పిహెచ్ సి వైద్యాధికారి కొమురం మహేంద్ర ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పొగాకు దూరంగా ఉండి, ఆరోగ్యంగా జీవించాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. పొగాకుతో తయారు చేసిన పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி