సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో మరోసారి ప్రవేశాలు: మంత్రి సీతక్క

52பார்த்தது
సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో మరోసారి ప్రవేశాలు: మంత్రి సీతక్క
సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పించినట్లు శనివారం మంత్రి సీతక్క తెలిపారు. 5 నుండి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాలు కల్పిస్తామని ఓ కార్యక్రమంలో తెలిపారు. జూలై 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆన్ లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సీట్ల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గురుకులాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி