ఎన్ హెచ్ఆర్సీ ఎమ్మెల్సీ అభ్యర్థి సత్యనారాయణను గెలిపించాలని ఎన్ హెచ్ఆర్సీ ములుగు జిల్లా అధ్యక్షుడు పెట్టెం రాజు పిలుపునిచ్చారు. ములుగులో శుక్రవారం పెట్టెం రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా రిటైర్డ్ ఎంఈఓ పూజరి సత్యనారాయణ సీరియల్ నంబర్ 38కి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పూర్తి మెజారిటీతో గెలిపించాలని కోరారు.