వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి

51பார்த்தது
వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చెరుకూరు గ్రామం వద్ద వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహన దారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ఎస్సై సూచించారు. తనిఖీలలో భాగంగా పలు వాహనాలను ఎస్సై పరిశీలించి అనుమానస్పదంగా ఉన్న హనుమాన్ భక్తుల నుండి పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி