ములుగు జిల్లాలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి

66பார்த்தது
ములుగు జిల్లాలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి
ములుగు జిల్లా మంగపేట, తాడ్వాయి మండలాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పర్యటించి శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్లను ఎమ్మెల్యే కోవా లక్ష్మీ కలిసి రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி