ముంపు గ్రామాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి: మంత్రి సీతక్క

74பார்த்தது
ముంపు గ్రామాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి: మంత్రి సీతక్క
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రాంనగర్ గ్రామం నుండి మొదలుకొని మంగపేట మండలం పొదుమూరు వరకు కరకట్ట పనులు ప్రారంభించాలని మంత్రి సీతక్క అన్నారు. పలువురు నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వల్ల ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముంపు గ్రామాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி