ఎంపీ ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు చేయొద్దు: కలెక్టర్

55பார்த்தது
ఎంపీ ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు చేయొద్దు: కలెక్టర్
జూన్ 4న మహబూబాబాద్ లో జరగనున్న పార్లమెంటు ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విధులు కేటాయించిన సిబ్బంది జూన్ 4న సమయపాలన పాటిస్తూ కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. సిబ్బందికి సంబంధించిన సిట్టింగ్ అరెంజ్మెంట్స్ పూర్తి చేశామన్నారు.

தொடர்புடைய செய்தி