పస్రా సిఐ రవీందర్ ను కలిసిన బిఆర్ఎస్ నాయకులు

70பார்த்தது
పస్రా సిఐ రవీందర్ ను కలిసిన బిఆర్ఎస్ నాయకులు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర పోలీస్ స్టేషన్ సిఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ ను గురువారం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు నర్సింహ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో నెలకొన్న సమస్యలను వారు సిఐకి వివరించారు.

தொடர்புடைய செய்தி