మల్లూరులో 9వ రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు

51பார்த்தது
మల్లూరులో 9వ రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు
ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల కొండలపై వెలిసిన ఆదిలక్ష్మి చెంచు లక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు 9వ రోజు స్వామివారికి వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కొండపైకి చేరుకొని పూజలు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி