ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

84பார்த்தது
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం సీపీనగర్, ఒడిస్సా కాలనీలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ. చదువు ద్వారానే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయన్నారు. అనంతరం విద్యార్థుల నమోదు కోసం తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలలో చేర్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி