మంత్రి హామీ మేరకు ధర్నా విరమించిన పూజారులు

81பார்த்தது
మంత్రి హామీ మేరకు ధర్నా విరమించిన పూజారులు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల పూజారులు మంత్రి సీతక్క హామీ మేరకు బుధవారం ధర్నాను విరమించారు. పూజారుల డిమాండ్లను విన్న మంత్రి సీతక్క వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పూజారులు ధర్నాను విరమించారు. అనంతరం పూజారులతో సీతక్క మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని అండగా ఉంటానని తెలిపారు. అనంతరం వారితో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி