మళ్ళీ ఆ గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు

84பார்த்தது
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య గతేడాది జూలైలో వరదల కారణంగా జంపన్నవాగుపై బ్రిడ్జి కూలిన విషయం తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో వర్షాలు ప్రారంభం కానుండగా. బ్రిడ్జి మరమ్మతు పనులు నేటి వరకు చేపట్టలేదు. కేవలం తాత్కాలిక మట్టి రోడ్డు వేసి వదిలేశారు. ఈసారి వాగు పొంగితే మల్యాల, కొండాయి, గోవిందరాజు కాలనీ గ్రామాల ప్రజలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி