ద్వైత అమ్మవారి మూలవిరాట్ కు అభిషేకాలు

57பார்த்தது
ద్వైత అమ్మవారి మూలవిరాట్ కు అభిషేకాలు
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఆరో రోజుకు చేరాయి. ఈ క్రమంలో ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ద్వైత అమ్మవారి మూలవిరాట్ కు పలు రకాల అభిషేకాలు, ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మినరసింహస్వామికి వైభవంగా రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி