ఆటో ఢీకొని యువకుడు మృతి

2262பார்த்தது
ఆటో ఢీకొని యువకుడు మృతి
ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలానికి చెందిన బాల్య రాజుకుమార్ శుక్రవారం నడుచుకుంటూ గుంజేడు వైపు వెళ్తుండగా ఓ ఆటో వెనక నుండి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్ ను ఆటోలో ఉన్న వ్యక్తులు రోడ్డు పక్కన పెట్టి వెళ్లినట్లు సమాచారం. అటుగా వెళ్తున్న వారు చూసి 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி