రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి

2934பார்த்தது
రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి
రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేటలో జరిగింది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మొట్లగూడెం చెందిన నగేశ్ ద్విచక్ర వాహనంపై చిన్నారి ఆద్య(3)ను తీసుకొని మంగపేట వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రమణక్కపేట శివారులో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

தொடர்புடைய செய்தி