సమస్యల పరిష్కారానికి పోరాడే నాయకుడిని ఎన్నుకోవాలి: బిఎస్పీ

66பார்த்தது
సమస్యల పరిష్కారానికి పోరాడే నాయకుడిని ఎన్నుకోవాలి: బిఎస్పీ
నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకుడిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్రులు ఎన్నుకోవాలని బిఎస్పి ములుగు జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజశేఖర్ వర్మ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని బిఎస్పీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజశేఖర్ వర్మ మాట్లాడారు. నిరుద్యోగ యువత సమస్యలపై పోరాడుతున్న అశోక్ కుమార్ కు బిఎస్పీ మద్దతు ఇచ్చిందన్నారు. ఆయన గెలుపు కోసం పట్టభద్రులు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி