పాదయాత్రగా బయల్దేరిన హనుమాన్ భక్తుడు

55பார்த்தது
పాదయాత్రగా బయల్దేరిన హనుమాన్ భక్తుడు
ములుగు జిల్లా కేంద్రంలోని బేస్తవాడకు చెందిన జన్ను రఘు అనే హనుమాన్ మాల ధరించిన భక్తుడు మాల విరమణకు పర్కాల మల్లక్కపేట రామాలయం టెంపుల్ కు పాదయాత్రగా గురువారం సాయంత్రం బయల్దేరాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 రోజులు మాలాధరణ చేసిన ఆయన నిష్ట నియమాలతో పూజలు నిర్వహించిన అనంతరం హనుమాన్ మాల విరమణ కు పాదయాత్రగా వెళ్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி