నూగూరు వెంకటాపురం మండలంలో 88. 52 శాతం పోలింగ్

73பார்த்தது
నూగూరు వెంకటాపురం మండలంలో 88. 52 శాతం పోలింగ్
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో 88. 52శాతం పోలింగ్ జరిగినట్లు తహశీల్దార్ వీరభద్రం సోమవారం తెలిపారు. వెంకటాపురం పోలింగ్ స్టేషన్ 210లో మహిళలు 183, పురుషులు 260 మంది ఓటుహక్కును వినియోగించు కున్నారని తెలిపారు. మొత్తం 443 ఓట్లు పోలయ్యాయని అన్నారు. అదేవిధంగా ఆలుబాక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 211 పోలింగ్ బూతులో మహిళలు 85, పురుషులు 77 మంది మొత్తం 162 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி