ఏటీఎం దొంగను పట్టుకున్న పోలీసులు

54பார்த்தது
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గత ఏడు నెలల క్రితం బ్యాంకు ఎటిఎంలో చోరీ జరిగి 29 లక్షల రూపాయలు అపహరించారు. చోరీ చేసిన నలుగురు వ్యక్తులలో ఒక వ్యక్తి ఎ1 రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ గనిని కస్టడీకి తీసుకొని బుధవారం సీన్ రికన్స్ట్రక్షన్ కోసం పోలీసులు తీసుకువచ్చారు. మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఏటీఎం సీన్ రికస్ట్రక్షన్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி