జిల్లాలో పుష్పించిన మే పుష్పం

67பார்த்தது
జిల్లాలో పుష్పించిన మే పుష్పం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కండపునేని వెంకటేశ్వరరావు ఇంటి ఆవరణలో ఏడాదికోసారి విరబూసే మే పుష్పం (బ్లడ్ లిల్లీ) కనువిందు చేస్తోంది. ఈ పుష్పం మేలో మాత్రమే పూస్తుందని సుమారుగా 25 రోజుల వరకు ఉంటుంది. ఈ అందమైన పుష్పాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం చూసి ఫోటోలు దిగి ముచ్చట పడుతుంటారని వెంకటేశ్వరరావు తెలిపారు.

தொடர்புடைய செய்தி