జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

66பார்த்தது
జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి, కమటం శ్రీను బాచ్చు పరమేష్, కృష్ణమూర్తి కందుల సంజీవ, కత్తుల ఎలేందర్, దారవత్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி