ఎంపిక పోటీల్లో ఏడుగురు ఎంపిక

75பார்த்தது
ఎంపిక పోటీల్లో ఏడుగురు ఎంపిక
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో విద్యార్థుల ప్రవేశానికి కురవి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కురవి మండల స్థాయి ఎంపిక పోటీలు జరిగాయయని ప్రధానోపాధ్యాయులు ఎండి వహీద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మొత్తం 30మంది విద్యార్థులు పాల్గొనగా అందులో చేగువేరా, అమృత, మంజుల, మేఘమాల, కార్తీక్, అశ్విత్, గాంధర్విక ఏడుగురిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி