భూకబ్జాదారులపై ఉక్కు పాదం... మంత్రి సీతక్కకు వినతి పత్రం

55பார்த்தது
భూకబ్జాదారులపై ఉక్కు పాదం... మంత్రి సీతక్కకు వినతి పత్రం
మహబూబాబాద్ జిల్లాలో భూకబ్జాదారులపై ఉక్కు పాదం మోపుతానని ప్రభుత్వ భూములు గాని, ప్రైవేటు పట్టా భూములు లేదా ఎవరైనా కబ్జా చేసిన విచారణలో తేలితే వారిపై క్రిమినల్ కేసులతో పాటు అట్రాసిటీ నమోదు జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు. అదేవిధంగా భూక్య శ్రీను, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని సర్వే నెంబర్లలో పూర్తిస్థాయి విచారణ జరగాలని 275, 278, 279, స్థానిక కలెక్టర్ ని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி