కాపర్ దొంగలు కనబడితే సమాచారం అందించండి

67பார்த்தது
కాపర్ దొంగలు కనబడితే సమాచారం అందించండి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో శనివారం గత కొద్ది రోజులుగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి తీగను ఎత్తుకెళ్తున్నారు. గత వారం రోజులలో పోగుల్లపల్లిలోని వ్యవసాయానికి నీరు అందించే ట్రాన్స్ ఫార్మర్లు చోరీలకు గురైతున్నాయి. విద్యుత్ సంస్థకు నష్టం కలుగకుండా రైతు అందరూ అప్రమత్తంగా ఉండి అనుమానస్పదంగా పొలాల వద్ద ఎవరైనా కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ ఏఈ కోరారు.

தொடர்புடைய செய்தி