శవాన్ని కింద వదిలేసి తలో దిక్కుపరార్

85பார்த்தது
ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న శవయాత్రలో ఆపశృతి చోటుచేసుకుంది. బుధవారం ఎంచగూడంలో రుద్రారపు వీరాస్వామి మృతి చెందగా అంత్యక్రియలకై శవయాత్ర చేస్తున్నక్రమంలో పేల్చిన బాంబులకు చెట్లపైన ఉన్న తేనటీగలు మూకుమ్మడిగా లేచి దాడి చేయడంతో శవాన్ని కింద వదిలేసి తలోదిక్కు పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటనలో 20 మందికి పైగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி