బాల్య మిత్రుడికి ఆర్థిక సాయం

57பார்த்தது
బాల్య మిత్రుడికి ఆర్థిక సాయం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరంచ గ్రామానికి శివారులోని చెక్రు తండాకు చెందిన మాల్ల నాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. తనతో పాటు 2003-04 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు మిత్రుడి కుటుంబానికి రూ. 85, 409 ఆర్థిక సాయం శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో చీర కుమార్, భూక్య దేవాచందర్, వనిత, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி