కరెంట్ షాక్ తో రైతు మృతి

1549பார்த்தது
కరెంట్ షాక్ తో రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో బుధవారం విషాదం జరిగింది. గ్రామస్థుల వివరాలు. గ్రామానికి చెందిన వాలేరు ప్రకాశ్ (40) పొలం వద్ద పని చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி