మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. శనివారం
జరిగిన ఈ విషాద సంఘటన స్థానికుల కథనం ప్రకారం లింగాల వెంకన్న పొలానికి వెళ్లిన సమయంలో విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్
న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొనేసరికి మృతి చెందడంతో కుటుంబ సభ్య
ులు శోక సద్రంలో మునిగిపోయారు.