బడిలో చేరే విధంగా ప్రోత్సహించాలి

65பார்த்தது
బడిలో చేరే విధంగా ప్రోత్సహించాలి
బడి బాట కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా దాంతాలపల్లి మండల కేంద్రంలో శనివారం రోజున చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను ప్రతిఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి బడిలో చేరే విధంగా ప్రోత్సహించాలని అధికారులు తెలిపారు. ఈనెల 3నుంచి 19వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీవో, ఏపీఎం, పీహెచ్సీ MO, ICDS సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி