వార్డు సమస్యను పరిష్కరించిన చైర్మన్

58பார்த்தது
వార్డు సమస్యను పరిష్కరించిన చైర్మన్
మహబూబాబాద్ పట్టణంలో బుధవారం 19వ వార్డు హైమా గార్డెన్స్ లో డ్రైనేజి సమస్యను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని సూచనలు చేసిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజేష్, లెనిన్ , ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ క్రాంతి, జవాన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி