మహబూబాబాద్ జిల్లా లో ఎక్సైజ్ సూపర్డెంట్ కిరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పరిధిలో బుధవారం పట్టుపడ్డ వాహనాలకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో జిల్లా లో పరిసర ప్రాంతాల ప్రజలు వేలంలో పాల్గొనవచ్చన్నారు. వేలంలో ఆసక్తి మేరకు వేలం పాడి వాహనాలను సొంతం చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.