జిల్లాలో గుడుంబా స్థావరాలపై దాడులు

58பார்த்தது
మహబూబాబాద్ జిల్లా బోడగుట్ట తండాలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాధ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్, ఎక్సైజ్ అధికారులు శనివారం గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు. భారీ మొత్తంలో బెల్లం పానకంపై ధ్వంసం చేశారు. బెల్లం , పాతిక , నాటు సారాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో నాటు సారా పెట్టిన వారిపై 14 పి. డి. నమోదు చేశామని , నాటు సారా ను ఎవరూ పెట్టకూడదని పెడితే పిడి యాక్ట్ లు నమోదు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி