పోస్టల్ బ్యాలెట్‌‌లో ఖంగుతిన్న ఓటరు!

53பார்த்தது
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం కోర్కొండపల్లి గ్రామానికి చెందిన మెడి రమేష్ ఓటు వేయడానికి వెళ్లాడు. కాగా తను ప్రభుత్వ ఉద్యోగి కానప్పటికీ ఓటు పోస్టల్ బ్యాలెట్‌లో ఉందంటూ అధికారులు చెప్పడంతో ఖంగుతిన్నాడు. ఎలాగైనా తన ఓటును వినియోగించుకోవాలంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி