శ్రీకంఠమహేశ్వరునికి బోనాలు సమర్పించిన గ్రామస్తులు

67பார்த்தது
అంగరంగ వైభవంగా జనగామ జిల్లా ఓబులాపురం గ్రామంలో శ్రీ కంఠమహేశ్వరుని ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన ఈ ఉత్సవాలలో భాగంగా రాత్రి గ్రామస్తులు కంఠమహేశ్వరునికి బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలతో పాటు గ్రామ ప్రధాన రహదారిపై రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో గ్రామమంతా శోభాయమానంగా వెలుగుతుంది.

தொடர்புடைய செய்தி