ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

55பார்த்தது
ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ సీతారాంలతో కల్సి జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పోలీసు బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி