జనగామ భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ

53பார்த்தது
జనగామ జిల్లాలో భవన నిర్మాణ రంగాల కార్మికుల జిల్లా ఐదవ మహాసభలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బిఎన్ఆర్కేఎస్ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ప్రిస్టన్ మైదానం నుండీ కామాక్షి ఫంక్షన్ హల్ వరకు భవన నిర్మాణ రంగ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி