ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడుని పరామర్శించిన నాయకులు

83பார்த்தது
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడుని పరామర్శించిన నాయకులు
ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడి తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజుని జనగాం జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు కలిసారు. గురువారం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చీరాల విజయనగర్ కాలనీ లో గల వారి స్వగృహంలో కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్, రవీందర్, రవి, శ్రీనివాస్, ప్రశాంత్ లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி