తీన్మార్ మల్లన్నకు ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు

64பார்த்தது
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు. గురువారం జనగాం జిల్లా కార్యాలయంలో కన్వీనర్ యూనస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ఈఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలిపించడం వల్ల ప్రశ్నించడానికి మండలికి పంపించినట్లు అవుతుందన్నారు.

தொடர்புடைய செய்தி