నేల పై కూర్చొని భోజనం చేసిన జిల్లా కలెక్టర్

81பார்த்தது
నేల పై కూర్చొని భోజనం చేసిన జిల్లా కలెక్టర్
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. ఈ సందర్భంగా కె. జి. వి. బి గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. బోజన సమయం కావడంతో విద్యార్థులతో కలిసి కలెక్టర్ నేలపై కూర్చొని భోజనం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్య, నాణ్యమైన భోజనం అందించాలని కె. జి. వి. బి సిబ్బందిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు యునిఫామ్స్ పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி