కాళేశ్వరం వద్ద పెరుగుతున్న నీటిమట్టం

62பார்த்தது
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది ప్రవాహం పెరుగుతుంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదిలోకి వరద నీరు చేరి ప్రవహిస్తు కాళేశ్వరం త్రివేణి సంగమంలో కలుస్తుంది. గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహం దిగువకు మేడిగడ్డ వైపు పరుగులెడుతుంది. తీరం వద్ద గోదావరి జలాలు, ప్రాణహిత జలాలు వేరువేరు రంగులలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నాయి.

தொடர்புடைய செய்தி