మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద

61பார்த்தது
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీకి వచ్చే వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆదివారం మానేరు, గోదావరి నదులతో పాటు ప్రాణహిత నది నుండి వరద ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజీకి వచ్చే ఇన్ ఫ్లో 14050 క్యూసెక్కులకు చేరింది. గేట్లన్నీ తెరిచే ఉంచడంతో ఫ్రీ ఫ్లో పద్దతిలో నీరు దిగువకు వెళ్తోంది.

தொடர்புடைய செய்தி