హిందువులకు రాహుల్ గాంధి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

84பார்த்தது
పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ హిందువులను హింస వాదులని కించపరచడం పై మంగళవారం భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్, రాంశెట్టి మనోజ్, రాజేందర్, అయిలన్న, పూర్ణచందర్ కొక్కు శ్రీను, నాగుల సాయి, జాడి మనోజ్, దడిగెల వెంకటేష్, శ్యామల, ప్రశాంత్, సంపత్, రాకేష్, సంతోష్, మధుకర్ లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி