పదవులు శాశ్వతం కాదు.. పనులే శాశ్వతం

58பார்த்தது
పదవులు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదని, చేసిన అభివృద్ది పనులే శాశ్వతంగా ఉంటాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం గణపురం, రేగొండ, టేకుమట్ల, మొగుళ్ళపల్లి, చిట్యాల మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాలల్లో నిర్వహించిన మండల సర్వ సభ్య సమావేశాలు, ఎంపిటిసిల ఆత్మీయ వీడ్కోలు సమావేశాలల్లో పాల్గొన్నారు. ఐదేళ్ళు ప్రజా ప్రతినిధులు తమ తమ గ్రామాలల్లో కష్టపడి ప్రజలకు సేవలందించారని ప్రశంసించారు.

தொடர்புடைய செய்தி