మొక్కలు నాటి పరిరక్షించాలి

52பார்த்தது
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం జిల్లాలోని మహదేవపూర్ ఎంపీడీవో ఆఫీస్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఈ సంవత్సరం 26. 129 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించినట్లు, మొక్కలు పెంపకం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణ ఏర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி