అదనపు తరగతి గదుల ప్రారంభం

82பார்த்தது
ప్రభుత్వ పాఠశాలల్లో డిగ్రీ, పీజీ, బిఈడి, టిటిసి చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నారని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలాని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం భూపాలపల్లి జిల్లా మల్హార్ రావు మండలం వల్లెంకుంట గ్రామం లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி