లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

53பார்த்தது
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
భారత సుప్రీంకోర్టులో పెండింగ్లో వున్న కేసులను సామరస్య పరిష్కారానికై, సత్వరన్యాయం అందించుటకు 29జులై నుండి 3 ఆగష్టు 2024 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ ను నిర్వహించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు గురువారం తెలిపారు.

தொடர்புடைய செய்தி