సుందరయ్య వారసత్వాన్ని కొనసాగిస్తాం

62பார்த்தது
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. సుందరయ్య వారసత్వాన్ని కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నువ్వు గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி